Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' 4 రోజుల కలెక్షన్లు ఇవే..

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (17:00 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో రూ.104 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. దీనికి కారణంగా ఇందులో కథాకథనాలు బలంగా ఉండటమే కారణంగా చెప్పొచ్చు. అలాగే, సంగీతం, కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ మలినేని. తొలి రోజునే రూ.51 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో మొత్తంగా రూ.104 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ పోస్టరు ద్వారా వెల్లడించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగ ఇది నిలిచింది. 
 
ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం, యాక్షన్, ఎమోషన్, బాణీలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఇవన్నీ కుదరడంతో ఈ సినిమా ఈ స్థాయిలో విజయం నమోదు చేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments