Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న మృతి.. బాబాయి బాలయ్య కీలక నిర్ణయం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:54 IST)
నందమూరి హీరో తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు వున్న సంగతి తెలిసిందే. 
 
తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. బాబాయ్‌గా తారక్ కుటుంబానికి నిత్యం అండగా వుంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట.ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. తారకరత్న పార్ధివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న అకాల మరణం నేపథ్యంలో బాబాయి బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments