Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

డీవీ
శనివారం, 11 జనవరి 2025 (14:51 IST)
Akhanda getup Rushi Kiran
"ది సస్పెక్ట్" చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగు నటుడు "రుషి కిరణ్". "డాకు మహారాజ్"తో ఈ సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే.  అలాంటి బాలయ్య ద్రుష్టిలో రుషి పడ్డాడు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్ లో జరిగిన "డాకు మహారాజ్" ప్రి రిలీజ్ ఈవెంట్ లో "అఖండ" గెటప్ తో సందడి చేశాడు బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్. ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు బాలయ్య మెప్పు సైతం పొందారు. 
 
డల్లాస్ మరియు పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న "డాకు మహారాజ్" బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ ఆకాంక్షించారు. రుషి కిరణ్ నటించిన "ది సస్పెక్ట్" చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న డాకు మహారాజ్ రిలీజ్ రోజు మరో గెటప్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments