Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

డీవీ
గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:17 IST)
Balakrishna gave a check to Chandrababu
 
 
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద తాకిడికి ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట, ఆస్తినష్టం భారీగా జరిగింది. ఇందుకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులతో ప్రజలకు సహాయ చర్యలు నిర్వహించారు. మరోవైపు ప్రముఖులు తమకు తోచినవిధంగా ఇటు సినిమా రంగం, అటు రాజకీయ రంగం, వ్యాపార రంగం నుంచి సి.ఎం. రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. 
 
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా భారీ సాయాన్ని అందించారు. కాగా, నేడు ఎం.ఎల్.ఎ. నందమూరి బాలక్రిష్ణ కూడా చెక్ ను అందించారు. తన నిబద్ధతకు కట్టుబడి సహాయ నిధికి చెక్కును చంద్రబాబుకు అందజేసారు. ఎంత మొత్తం అనేది తెలియపర్చలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

11వ నంబర్ సీటే ఆ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడింది!

Hyderabad: రైలు పట్టాలపై కుమార్తె సూసైడ్.. కాపాడటానికి వెళ్లిన తండ్రి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments