Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు వరద రిలీఫ్ కింద చెక్ ను అందించిన బాలక్రిష్ణ

డీవీ
గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:17 IST)
Balakrishna gave a check to Chandrababu
 
 
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద తాకిడికి ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పంట, ఆస్తినష్టం భారీగా జరిగింది. ఇందుకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులతో ప్రజలకు సహాయ చర్యలు నిర్వహించారు. మరోవైపు ప్రముఖులు తమకు తోచినవిధంగా ఇటు సినిమా రంగం, అటు రాజకీయ రంగం, వ్యాపార రంగం నుంచి సి.ఎం. రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. 
 
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కూడా భారీ సాయాన్ని అందించారు. కాగా, నేడు ఎం.ఎల్.ఎ. నందమూరి బాలక్రిష్ణ కూడా చెక్ ను అందించారు. తన నిబద్ధతకు కట్టుబడి సహాయ నిధికి చెక్కును చంద్రబాబుకు అందజేసారు. ఎంత మొత్తం అనేది తెలియపర్చలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments