Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్‌కి చాంపియన్స్‌ ఆఫ్‌ చేంజ్‌ పురస్కారం

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (20:50 IST)
మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చాంపియన్స్‌ ఆఫ్‌ చేజ్‌ పురస్కారం వచ్చింది. మాజీ రాష్ట్రపతి మాన్యశ్రీ ప్రణబ్‌ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేశరాజధాని ఢిల్లీలో అల్లు అరవింద్‌ స్వీకరించారు. 

గీతా ఆర్ట్స్‌ అధినేతగా జాతీయ స్థాయిలో అనేక చిత్రాలు నిర్మించడమే కాకుండా, అల్లు కళాపీఠం ద్వారా పలు సామాజిక సేవాకార్యక్రమాల్ని నిర్వహిస్తున్న  అల్లు అరవింద్‌‌కు 
ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఓపక్క ఇటీవలే అల్లు అరవింద్‌ నిర్మించిన 'అల వైకుంఠపురములో...' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తున్న నేపధ్యంలో ఆయనకి ఈ పురస్కారం లభించడం పట్ల అఖిల భారత చిరంజీవి యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments