Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాష రాకుండా పాత్రకు ఏం న్యాయం చేయలేను.. అందుకే తెలుగులో నటించను : అరవింద్ స్వామి

ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (15:39 IST)
ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా అరవింద్ స్వామి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో అతనికి టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ఓ సంచలన ప్రకటన చేశాడు.  
 
ఇదే విషయంపై ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై తెలుగులో సినిమాలు చేయనని, లాంగ్వేజ్ రాకుండా ఓ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేనని తేల్చి చెప్పాడు. "తనీ ఒరువన్"లో చేసిన క్యారెక్టర్ కాబట్టే ధృవలో నటించానని ప్రెజెంట్ తమిళ్‌లో నటుడిగా చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని, ఆ సినిమాకు కథ కూడా రాస్తున్నట్టు చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments