Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాష రాకుండా పాత్రకు ఏం న్యాయం చేయలేను.. అందుకే తెలుగులో నటించను : అరవింద్ స్వామి

ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (15:39 IST)
ఒకనాటి హీరో, నేటి విలన్ అరవింద్ స్వామి సంచలన ప్రకటన చేశారు. వెండితెరపై విలన్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన అరవింద్ స్వామి.... ధృవ చిత్రంతో దూసుకెళుతున్నాడు. ఈ చిత్ర హీరో రామ్ చరణ్ కంటే.. విలన్‌గా అరవింద్ స్వామి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో అతనికి టాలీవుడ్‌తో పాటు... కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ఓ సంచలన ప్రకటన చేశాడు.  
 
ఇదే విషయంపై ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై తెలుగులో సినిమాలు చేయనని, లాంగ్వేజ్ రాకుండా ఓ క్యారెక్టర్‌కి న్యాయం చేయలేనని తేల్చి చెప్పాడు. "తనీ ఒరువన్"లో చేసిన క్యారెక్టర్ కాబట్టే ధృవలో నటించానని ప్రెజెంట్ తమిళ్‌లో నటుడిగా చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తానని, ఆ సినిమాకు కథ కూడా రాస్తున్నట్టు చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments