Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. ఫోర్ ప్లే చేద్దామా అని అర్జున్ అడిగాడు.. దృష్టి మళ్లించేందుకే..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (11:06 IST)
''నిబునన్'' సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ చిత్రీకరణ సందర్భంగా అర్జున్ రెచ్చిపోయాడని, తనను తడిమాడని, ఇలాగే ఫోర్ ప్లే చేద్దామా డైరెక్టర్.. అంటూ దర్శకుడి వైపు కేసి చూస్తూ అన్నాడని శ్రుతి హరిహరన్ మీ టూలో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ అలాంటి వాడు కాదని చెప్తున్నాడు. 
 
అర్జున్‌కు చాలామంది మద్దతిస్తున్నారు. ఇంకా శ్రుతి క్షమాపణలు చెప్పాలని హీరో అర్జున్ డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాకుండా శ్రుతి ఆరోపణలపై అర్జున్ కోర్టుకెక్కాడు. శ్రుతిపై రూ.5 కోట్ల పరువునష్టం దావాను అర్జున్ దాఖలు చేశాడు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. 
 
ఈ నేపథ్యంలో శ్రుతి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అర్జున్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. తాను చేసిన ''మీ టూ'' ఆరోపణల నుంచి అందరి దృష్టి మళ్లించేందుకే అర్జున్ ఈ కేసు పెట్టాడని శ్రుతి ఆరోపించింది. కాగా, శ్రుతిపై అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు ముందు విచారణకు రానుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం