Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు మనిషివా? నాగబాబువా?: పవన్ కళ్యాణ్ పైన శ్రీరెడ్డి సెటైర్లు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:20 IST)
గత కొంతకాలంగా మౌనంగా వుంటూ వచ్చిన శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులతో ఎందుకు నామినేషన్ వేయించారో ఎందుకు వాపసు తీసుకున్నారో అర్థంకావడం లేదన్న శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ పెద్ద తుగ్లక్ అని పేర్కొంది.
 
ట్విట్టర్లో ఒక మాట రాస్తారనీ, మైకులో ఇంకోటి చెపుతారని ఎద్దేవా చేసింది. పార్టీ పెట్టుకుని ఫండ్స్ వసూలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వసూలైన ఫండ్స్ ఏమవుతున్నాయో చెప్పాలంటూ పేర్కొంది. ఒకవైపు పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకుగా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారని విమర్సించింది. ఆయనను నమ్మి పార్టీలో పనిచేసేవాళ్లను నట్టేట ముంచుతున్నారంటూ చెప్పిన శ్రీరెడ్డి... నీవు మనిషివా నాగబాబువా అంటూ సెటైర్ విసిరింది.
 
ఇంకా నాగబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.... ప్రకాష్ రాజ్‌ను విమర్శించే హక్కు మీకు లేదని చెప్పుకొచ్చింది. నాగబాబు గారూ మీరు నటుడిగా, షో జడ్జిగా, నిర్మాతగా ఫెయిలయ్యారు. మీకు ప్రకాష్ రాజ్ ను విమర్శించే అర్హత లేదంటూ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments