Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి ఆట : ఏపీఎఫ్‌డీసీకి సినిమా టిక్కెట్ల విక్రయం

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల పంపిణీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రామాభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)కి అప్పగించింది. అంటే ఆన్‌‍లైన్ టిక్కెట్ అమ్మకాల బాధ్యతను పూర్తిగా ఏపీఎఫ్‌డీసీకి అనుబంధ సంస్థ ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పూర్తి బాధ్యతలు కట్టబెడుతూ సీఎం జగన్ సర్కారు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అన్ని ప్రైవేటు సంస్థలను ఒకే వేదికపైకి తీసుకునిరావడం ఈ నోడల్ ఏజెన్సీ బాధ్యత. అలాగే, సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలను అనుసరించి సినిమా టిక్కెట్ల అమ్మకాలకు తగిన నమూనాలను, విధి విధానాలను ఈ ఏజెన్సీ రూపొందించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ తరహాలోనే ఏపీలోనూ సినిమా టిక్కెట్ల విక్రయాలు సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments