Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగల్తూరు తీర ప్రాంతంలో కృష్ణంరాజు స్మృతి వనం: మంత్రి రోజా

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (22:09 IST)
Roja_Prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణంరాజు పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయించనున్నామని మంత్రి రోజా తెలిపారు.
 
ఏపీ టూరిజం డిపార్టుమెంట్ తరపున ఈ స్థలాన్ని కేటాయించనున్నామని రోజా వెల్లడించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం ఈ విషయాన్ని వెల్లడించామని రోజా పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు స్మృతి వనంకు సంబంధించిన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో రోజాపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా మొగల్తూరు జనసంద్రమైంది. లక్ష నుంచి లక్షన్నర మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments