మొగల్తూరు తీర ప్రాంతంలో కృష్ణంరాజు స్మృతి వనం: మంత్రి రోజా

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (22:09 IST)
Roja_Prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణంరాజు పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం స్థలం కేటాయించనున్నామని మంత్రి రోజా తెలిపారు.
 
ఏపీ టూరిజం డిపార్టుమెంట్ తరపున ఈ స్థలాన్ని కేటాయించనున్నామని రోజా వెల్లడించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం ఈ విషయాన్ని వెల్లడించామని రోజా పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు స్మృతి వనంకు సంబంధించిన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో రోజాపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా మొగల్తూరు జనసంద్రమైంది. లక్ష నుంచి లక్షన్నర మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments