Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రెయిలర్ టాక్... ఎలా వుంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:57 IST)
నిశ్శబ్దంలో స్టిల్
బాహుబలి తర్వాత భాగమతితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఇందులో అనుష్క శెట్టి మూగ యువతిగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఓ విదేశీ యువతి వార్తలు చదువుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లిన అనుష్కపై ఎవరో దాడి చేస్తారు. 
 
దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంజలి, అనుష్క నుంచి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లన్నీ సస్పెన్సుగా వున్నాయి. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రెయిలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే వుందన్న టాక్ వినిపిస్తోంది. మరి చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments