Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మాధవి కన్నుమూత.. కరోనాతో తిరిగి రానిలోకాలకు...

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:20 IST)
Madhavi
ప్రముఖ మరాఠీ నటి మాధవీ ఆదివారం కన్నుమూశారు. ఆమె కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.  చివరికి చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ సీరియల్‌లో తల్లి పాత్రలో నటించింది. ఇంతలో, టీవీ నటి నీలు కోహ్లీ మాధవీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  
 
అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తుజా మాజా జంటాయ్‌తో మరాఠీ టీవీ అరంగేట్రం చేసింది. 
 
ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా, ఇతరులతో సహా అనేక హిందీ టీవీ షోలలో మాధవి నటించినందుకు ఆమె అభిమానుల్లో మంచి ప్రాచుర్యం పొందింది. ఇకపోతే.. మాధవి మృతి పట్ల సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments