Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి మాధవి కన్నుమూత.. కరోనాతో తిరిగి రానిలోకాలకు...

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:20 IST)
Madhavi
ప్రముఖ మరాఠీ నటి మాధవీ ఆదివారం కన్నుమూశారు. ఆమె కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.  చివరికి చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ సీరియల్‌లో తల్లి పాత్రలో నటించింది. ఇంతలో, టీవీ నటి నీలు కోహ్లీ మాధవీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  
 
అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తుజా మాజా జంటాయ్‌తో మరాఠీ టీవీ అరంగేట్రం చేసింది. 
 
ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా, ఇతరులతో సహా అనేక హిందీ టీవీ షోలలో మాధవి నటించినందుకు ఆమె అభిమానుల్లో మంచి ప్రాచుర్యం పొందింది. ఇకపోతే.. మాధవి మృతి పట్ల సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments