Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ బారిన పడిన అనుపమ పరమేశ్వరన్?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (14:54 IST)
సౌత్ ఇండియన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలలో పర్యటించిన అనుపమకు కరోనా సోకింది.
 
ఇటీవల జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్న అనుపమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకటంతో అనుపమ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. నిఖిల్‌కి జోడిగా అనుపమ నటించిన 18 పేజేస్‌ సినిమా ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇప్పటికే వీరిద్దరూ కలసి నటించిన కార్తీకేయ 2 సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరొకరి జోడిగా 18 పేజేస్‌ సినిమాలో కనిపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత?

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments