Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో తీన్మార్‌ మల్లన్నపై మరో కేసు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (08:52 IST)
నటుడు, యాంకర్ తీన్మార్‌ మల్లన్నను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోది. ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తూవస్తోంది. తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై నిజామాబాద్‌ జిల్లాలో మరో కేసు నమోదైంది. 
 
నిజామాబాద్‌కు చెందిన ఉప్పు సంతోష్‌ రూ.20 లక్షలు, తీన్మార్‌ మల్లన్న రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారంటూ నగరానికి చెందిన ఓ కల్లు వ్యాపారి ఆదివారం జిల్లా కేంద్రంలోని నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అప్పటికప్పుడే ఉప్పు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం మల్లన్న జైలులో ఉండడంతో పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కేసులో సంతోష్‌ను ఏ1గా, తీన్మార్‌ మల్లన్నను ఏ2గా చేర్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments