మరో వివాదంలో చిక్కున్న బాలీవుడ్ బ్యూటీ

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:16 IST)
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెతో పాటు ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు ముంబైలోని అంధేరి కోర్టు తాజాగా సమన్లు జారీచేసింది. ఈ నెల 28వ తేదీన ఈ ముగ్గురూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వద్ద ఈ ముగ్గురు కలిసి రూ.21 లక్షల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై జుహూ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. 
 
కాగా, గత యేడాది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ కంటెంట్ వీడియో తయారీ కేసులో అరెస్టయ్యారు.  ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సెప్టెంబరు నెలలో ఆయనకు బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం