Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. అవన్నీ ఉత్తుత్తి వార్తలే : యాంకర్ సుమ

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (13:23 IST)
తన నివాసంలో జీఎస్టీ తనిఖీలు జరిగినట్టు వచ్చిన వార్తలపై బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల స్పందించారు. జీఎస్టీ సోదాలు జరిగినట్లు వెలువడిన వార్తలన్నీ అవాస్తవమన్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు హైదరాబాద్‌లో 23 చోట్ల తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
ఈ తనిఖీల్లో భాగంగా, సుమ, అనసూయ, రేష్మీ గౌతం తదితర యాంకర్ల నివాసాల్లో కూడా తనిఖీలు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై సుమ స్పందించారు. తమ నివాసంలో ఎలాంటి తనిఖీలు జరగలేదని సుమ కనకాల వివరించారు. 
 
'వినోద రంగంలో అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నవారిలో నేనూ ఒకరిని' అని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ చెల్లించకపోవడంతోనే సోదాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయని, అవన్నీ వాస్తవ దూరమని కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments