Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ, సుమ ఆ నిర్ణయం తీసుకున్నారట...!?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (09:46 IST)
సెలెబ్రిటీల్లో కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రముఖులు కరోనా బారిన పడిన తరుణంలో సెలెబ్రిటీల్లో కొందరు షూటింగ్‍లకు దూరంగా వుండటం మేలనుకుంటున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఎఫెక్ట్ టాలీవుడ్‌పై కూడా పడింది. టాలీవుడ్‌లో యాంకర్స్ కూడా షూటింగ్స్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. 
 
ముఖ్యంగా టాలీవుడ్ టాప్ యాంకర్స్‌గా పేరున్న సుమ, అనసూయలు ఇకపై ఏ షూటింగ్‌లో పాల్గొనకూడదనే నిర్ణయానికి వచ్చారట. టీవీ పరిశ్రమని కూడా కరోనా భారీగా తాకుతున్న నేపథ్యంలో.. ఇకపై వీరిద్దరూ షూటింగులకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 
Anasuya
 
యాంకర్లుగా వీరిద్దరూ ఎన్నో షోలు చేస్తుంటారు. వాటి నిమిత్తం షూటింగ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో.. షూటింగ్స్ చేయకపోవడమే బెటర్ అని వారు భావిస్తున్నారట. దీంతో వీరిద్దరూ సంచలన నిర్ణయం తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments