Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని ఢీకొట్టిన రష్మీ కొత్తకారు... చిక్కుల్లో యాంకర్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (11:47 IST)
బుల్లితెర యాంకర్ రష్మీ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారు కారణంగా ఆమె ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఈ కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యాంకర్ రష్మీ ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారులో ఆమె వెళుతుండగా, విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 సమయంలో జరిగింది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో రష్మీ ఆందోళన చెందుతోంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments