Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి రావట్లేదు.. సుడిగాలి సుధీర్‌తో ఆ ఫ్లెక్సీ ఏంటి? రష్మీ గౌతమ్

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (14:25 IST)
జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొస్తున్నా.. వాళ్లిద్దరూ మాత్రం తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరూ బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో తాజాగా ఓ ఫ్లెక్సీ వివాదంపై రష్మీ స్పందించిది. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన టెన్‌కె రన్‌‌ను నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో సుధీర్, రష్మీ పాల్గొననున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తనను ఎవ్వరూ సంప్రదించలేదని.. ఈ ఈవెంట్‌కు తాను రానున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రష్మీ స్పష్టం చేసింది. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించండంటూ నిర్వాహకులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments