Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు బ్రేకప్ చెప్పినా పట్టించుకోని లాస్య.. భర్త చేత అంట్లు తోమించి?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (23:08 IST)
యాంకర్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా ఓ రీల్‌ని షేర్ చేస్తూ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే లాస్య మంజునాథ్ భోజనం చేస్తుండగా తన ప్రియుడు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినప్పటికీ ఏ మాత్రం ఫీలవకుండా భోజనం తింటూ కనిపించింది. 
 
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ రీల్ వీడియో కావడంతో లాస్య మంజునాథ్ బాగానే నటించిందని కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి చాలా విలువ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇక ఆ మధ్య ఏకంగా గా లాస్య మంజునాథ్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలోని ఉ అంటావా మావా ఉహూ అంటావా అనే పాట కి రీల్ చేస్తూ ఏకంగా తన భర్త మంజునాథ్ ని బెదిరిస్తూ అంట్లు తోమించింది. దీంతో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య మంజునాథ్ ఇటు లైఫ్‌ని అటు పర్సనల్ లైఫ్‌ని బాగానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments