Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్త పద్ధతి పాటించండి అనసూయ మేడం... నెటిజన్లు ట్రోలింగ్...

Webdunia
మంగళవారం, 7 మే 2019 (21:33 IST)
అనసూయ అనగానే రంగస్థలం రంగమ్మత్తగానూ, జబర్దస్త్ షోలో హీటెక్కించే యాంగర్‌గానూ తెలుసు. అప్పుడప్పుడు హాటెస్ట్ ఫోటోలు షేర్ చేసే అనసూయ ఈసారి మరో పిక్ షేర్ చేసి చర్చకు దారి తీసింది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఫోటో ఏంటయా అంటే తన భర్తకు వెనుక వైపు నుంచి మెడపై మసాజ్ చేస్తూ వున్న ఫోటో.
 
మసాజ్ చేస్తూ చేతుల వరకే వున్న ఫోటో అయితే ఫర్లేదు కానీ ఓ షర్ట్ ధరించి తన థైస్‌ కనబడేటట్లుగా వున్న ఫోజును షేర్ చేసింది. ఆ ఫోటోను తన కుమారుడు అయాన్స్ తీశాడనీ, ఇంత అందమైన ఫ్యామిలీ తన అదృష్టమనీ ఫోటో కింద కామెంట్ పెట్టింది. 
 
కానీ ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దయచేసి కాస్త పద్ధతి పాటించండి మేడం.. ఇలాంటి ప్రైవేట్ ఫోటోలను షేర్ చేయవద్దు ప్లీజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొకరైతే... బయటే అనుకున్నాం మీ ఇంట్లో కూడా వేసుకోవడానికి బట్టలు లేవా అంటూ కామెంట్ చేశాడు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments