Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ప్రభాస్‌ మూవీలో 'ది లెజెండ్'

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:11 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె జంటగా ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుంది. "మహానటి" ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు.
 
అయితే, శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వైజయంతీ మూవీస్, తన ట్విట్టర్ ఖాతాలో బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్, తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది. ఆయన చేరికతో, తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోలో "ఒక లెజెండ్ లేకుండా లెజెండ్ మూవీని ఎలా నిర్మించగలం" అంటూ ట్వీట్ చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments