Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ప్రభాస్‌ మూవీలో 'ది లెజెండ్'

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:11 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె జంటగా ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుంది. "మహానటి" ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు.
 
అయితే, శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వైజయంతీ మూవీస్, తన ట్విట్టర్ ఖాతాలో బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్, తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది. ఆయన చేరికతో, తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోలో "ఒక లెజెండ్ లేకుండా లెజెండ్ మూవీని ఎలా నిర్మించగలం" అంటూ ట్వీట్ చేసింది.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments