Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో "పుష్ప-2" టిక్కెట్ ధరల పెంపుపై న్యాయ పరీక్ష!!

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:30 IST)
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా కలిసి నటించిన "పుష్ప-2" చిత్రానికి టిక్కెట్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించ ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వర్షపు నీటిలో తెగిపడిన విద్యుత్ తీగ.. బాలుడిని అలా కాపాడిన యువకుడు (video)

కళ్లలో కారప్పొడి చల్లి.. కాళ్లుచేతులు కట్టేసి.. కసితీరా కత్తితో పొడిచి చంపేసింది..

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments