Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో "పుష్ప-2" టిక్కెట్ ధరల పెంపుపై న్యాయ పరీక్ష!!

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:30 IST)
అల్లు అర్జున్ - రష్మిక మందన్నా కలిసి నటించిన "పుష్ప-2" చిత్రానికి టిక్కెట్ ధరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
ఈ నెల 5వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించ ప్రీమియర్ షో టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచుకోవడానిక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంచుకోవడానికి అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 
 
కాగా, పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న జోడిగా నటించింది. జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

Heavy rains: హైదరాబాద్ అంతటా భారీ వర్షపాతం.. ఆగస్టు 9వరకు అలెర్ట్

Dharmasthala: బాలికను అక్రమంగా ఖననం చేయడాన్ని కళ్లారా చూశాను.. ఎవరు?

ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ : కొట్టుకునిపోయిన గ్రామం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments