Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు అల్లు అర్జున్‌ చేయూత

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (16:04 IST)
ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. వరదబాధితులకు ఏపీ సర్కారు తగిన సాయం అందిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు కూడా ఏపీ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
 
ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవిలు తలా రూ.25లక్షల చొప్పున వరద సాయం చేశారు. ఇదే కోవలో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు అల్లు అర్జున్.
 
ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని తెలుపుతూ.. తన వంతు సాయంగా ఏపీ రిలీఫ్ ఫండ్‌కి రూ.25 ల‌క్ష‌ల విరాళం అందిస్తున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments