Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో అల్లు అర్జున్ #AA21

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:35 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం గురించి ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రం వుంటుదంని తెలిపారు. ట్విట్టర్లో... ''నా తదుపరి చిత్రం #AA21ను కొరటాల శివ గారితో ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.

కొంతకాలం నిశ్శబ్దంగా దీనికోసం ఎదురుచూస్తున్నాను. సుధాకర్ గారు తన ఫస్ట్ వెంచర్ నాతో చేస్తున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. ఇంకా శాండీ, స్వాతి మరియు నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను తెలుపుతోంది"
 
కాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురము చిత్రంలో బ్లాక్ బ్లష్టర్ హిట్ కొట్టాడు. రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది ఆ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె నటించింది. మరి కొరటాల దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments