Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. శతజయంతి ఉత్సవాలకు అగ్రహీరోలంతా హాజరు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (20:40 IST)
prbahs, pawankalyn posters
దివంగత ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా అభిమానులతో నందమూరి బాలకృష్ణ కుటుంబం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు కూడా. ఇటీవలే సూర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఫైనల్‌గా మే 20 అనగా రేపటికి శతజయంతి కాబట్టి హైదరాబాద్‌లో ఈ వేడుకను జరుపుతున్నారు.
 
రేపు సాయంత్రం 5 గంటల నుండి  హైదరాబాద్ కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. 
 
ఎన్‌.టి.ఆర్‌.కు నివాళి అర్పించేందుకు సినిమారంగ చరిత్రను సృష్టించిన ఆయనకు గౌరవవందనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, జూ.ఎన్‌.టి.ఆర్‌. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పురందేశ్వరి, జయప్రద వంటి హేమా హేమీలు రానున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ పోస్టర్లను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. టి.డి. జనార్దన్‌, నందమూరి కుటుంబం కలిసి చేస్తున్న ఈ ఉత్సవానికిభారీగానే ఏర్పాటు జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా రానున్నారు. అందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments