Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. శతజయంతి ఉత్సవాలకు అగ్రహీరోలంతా హాజరు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (20:40 IST)
prbahs, pawankalyn posters
దివంగత ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా అభిమానులతో నందమూరి బాలకృష్ణ కుటుంబం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు కూడా. ఇటీవలే సూర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఫైనల్‌గా మే 20 అనగా రేపటికి శతజయంతి కాబట్టి హైదరాబాద్‌లో ఈ వేడుకను జరుపుతున్నారు.
 
రేపు సాయంత్రం 5 గంటల నుండి  హైదరాబాద్ కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. 
 
ఎన్‌.టి.ఆర్‌.కు నివాళి అర్పించేందుకు సినిమారంగ చరిత్రను సృష్టించిన ఆయనకు గౌరవవందనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, జూ.ఎన్‌.టి.ఆర్‌. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పురందేశ్వరి, జయప్రద వంటి హేమా హేమీలు రానున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ పోస్టర్లను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. టి.డి. జనార్దన్‌, నందమూరి కుటుంబం కలిసి చేస్తున్న ఈ ఉత్సవానికిభారీగానే ఏర్పాటు జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా రానున్నారు. అందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

బీహార్‌లో మొబైల్ ఓటింగ్.. దేశంలోనే తొలిసారి..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments