Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితే మగాళ్ళకు మూడినట్టే : అలీ జాఫర్

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:05 IST)
మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఆడవాళ్లు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరువు హత్యలు చేయడం అంటూ మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టేనని, చాలా మంది చనిపోతారన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అలీ జాఫర్ బాలీవుడ్ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 
అలాగే, పాకిస్థాన్‌కు చెందిన వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ పరువు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దారుణమన్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాబోవని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments