Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితే మగాళ్ళకు మూడినట్టే : అలీ జాఫర్

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:05 IST)
మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఆడవాళ్లు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరువు హత్యలు చేయడం అంటూ మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టేనని, చాలా మంది చనిపోతారన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అలీ జాఫర్ బాలీవుడ్ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 
అలాగే, పాకిస్థాన్‌కు చెందిన వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ పరువు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దారుణమన్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాబోవని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్

Monsoon: కేరళలో ఆ 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌

Rappa Rappa Party: వైకాపాను రప్పా రప్పా పార్టీగా పేరు మార్చుకోవాలి.. సోమిరెడ్డి ఎద్దేవా

భుజంపై మువ్వన్నెల పతాకం ఉంది.. ఈ ప్రయాణంలో ఒంటరిని కాదు.. శుభాంశు శుక్లా

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments