Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది.. నేనెప్పటికీ మరిచిపోలేను: నిర్మాత కలైపులి ఎస్ థాను

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:58 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెప్పుకొచ్చారు. ఈ చిత్రం భారీ విజయంపై ఆయన స్పందిస్తూ.. కబాలి మిగిల్చిన ఆనందాన్ని.. ఈ రోజులను ఈరోజులను నేనెప్పటికీ మరవలేను అని వ్యాఖ్యానించారు. 
 
ఈ చిత్రం కలెక్షన్లపై ఆయన స్పందిస్తూ.. వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లని, ఇందులో కేవలం అమెరికాలోనే రూ.28 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇక భారత్‌లోని తొలి మూడురోజుల్లో దాదాపు రూ.100 కోట్లు వసూలు చేశాయని చెప్పారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందించడం లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments