జబర్దస్త్‌ జడ్జిగా ఆ ముగ్గురు.. నాగబాబు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:34 IST)
జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ప్రస్తుతం ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పేశారు. జబర్థస్త్‌లో నాగబాబు ప్లేస్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు లేకుండానే రోజాతోనే కంటిన్యూ చేయాలని ముందుగా షో నిర్వాహకులు భావించారు. కానీ ఆయన ప్లేస్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను జడ్జ్‌గా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలను తనదైన యాంకరింగ్‌తో విజయ తీరాలకు చేర్చని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
 
సాయి కుమార్‌‌తో పాటు ఆలీని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారు జబర్ధస్త్ షో  నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments