Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురములో కలెక్షన్ల సునామీ : 10 రోజుల్లో...

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (12:51 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపుములో. ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఈ చిత్రం విడుదలై పది రోజులు గడిచిపోయినప్పటికీ చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది. నాన్ బాహుబలి సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 10 రోజుల్లో ఏకంగా రూ.220 కోట్ల గ్రాస్, రూ.143 కోట్ల షేర్‌ను సాధించింది. ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, 
 
వైజాగ్ రూ.18.80 కోట్లు
గుంటూరు రూ.9.93 కోట్లు
నైజాం రూ.35.69 కోట్లు
సీడెడ్ రూ.18.07 కోట్లు
తూర్పు గోదావరి రూ.9.89 కోట్లు
పశ్చిమ గోదావరి రూ.7.65 కోట్లు
కృష్ణా రూ.8.80 కోట్లు
నెల్లూరు రూ.4.07 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు
 
కర్నాటక రూ.10.70 కోట్లు
తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాలు రూ.3.60 కోట్లు
అమెరికా రూ.12.50 కోట్లు
రెస్టా ఆఫ్ వరల్డ్ రూ.3.55 కోట్లు
మొత్తం షేర్ రూ.143.25 కోట్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments