Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు బ్రాండ్ ప్రచారకర్తగా తప్పుకున్న అక్షయ్ కుమార్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:31 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను క్షమించమని వేడుకున్నారు. విమల్ పొగాకు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. విమల్ పొగాకు కంపెనీ తయారు చేసే మసాలా బ్రాండ్లకు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు తలొంచిన అక్షయ్ కుమార్ ఈ మసాలా బ్రాండ్‌కు ప్రచారకర్త నుంచి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. 
 
ఈ తరహా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్ ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ చేరారు. అయితే, అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు స్వాగతించడం లేదు. తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్షయ్ కుమార్ వెనక్కి తగ్గి, ఇన్‌స్టా ఖాతాలో అభిమానులను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు. 
 
'నన్ను క్షమించండి. అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పదంన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇకపై  పొగాకు ఉత్పత్తులు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను' అని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments