Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా వైరస్ బారినపడిన అక్షయ్ కుమార్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (09:47 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. గత యేడాది ఏప్రిల్ నెలలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇపుడు మళ్లీ ఆ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కరోనా వైరస్ సోకడంతో ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా దూరమయ్యారు. 
 
కాగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలోనే యష్ రాజ్ ఫిల్మ్ పీరియడ్ డ్రామా "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. గత యేడాది ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్ తొలిసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ ఉదయం తనకు కరోనా వైరస్ సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments