Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా వైరస్ బారినపడిన అక్షయ్ కుమార్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (09:47 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. గత యేడాది ఏప్రిల్ నెలలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇపుడు మళ్లీ ఆ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కరోనా వైరస్ సోకడంతో ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా దూరమయ్యారు. 
 
కాగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలోనే యష్ రాజ్ ఫిల్మ్ పీరియడ్ డ్రామా "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. గత యేడాది ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్ తొలిసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ ఉదయం తనకు కరోనా వైరస్ సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments