Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కరోనా వైరస్ బారినపడిన అక్షయ్ కుమార్

Webdunia
ఆదివారం, 15 మే 2022 (09:47 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. గత యేడాది ఏప్రిల్ నెలలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇపుడు మళ్లీ ఆ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కరోనా వైరస్ సోకడంతో ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా దూరమయ్యారు. 
 
కాగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలోనే యష్ రాజ్ ఫిల్మ్ పీరియడ్ డ్రామా "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. గత యేడాది ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్ తొలిసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ ఉదయం తనకు కరోనా వైరస్ సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments