Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో 'బంగార్రాజు' దంపతులు

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:05 IST)
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు శుక్రవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మొక్కులను చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనానికి రాలేకపోయామని చెప్పారు. అందుకే ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రపంచ ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థించినట్టు ఆయన తెప్పారు. 
 
కాగా, అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments