Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళంలో చెల్లెలు.. తెలుగులోకి అక్క ఎంట్రీ.. ఇంతకీ వీళ్లెవరు?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:37 IST)
శ్రీదేవి తన నాలుగు సంవత్సరాల వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది, తమిళ చిత్రం "కందన్ కరుణై"తో అరంగేట్రం చేసింది. ఐదు దశాబ్దాలుగా, ఆమె బాలనటి నుండి ప్రముఖ నటిగా మారింది. చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషి తమ తల్లి అడుగుజాడల్లో నడిచారు.
 
పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ చిత్రం "ధడక్"తో కథానాయికగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో దేవర సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్‌లో సినీ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఆమె తొలి చిత్రం, "ది ఆర్చీస్" దీనిని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ విడుదల చేస్తోంది. 
 
ఆమె మొదటి చిత్రం ఇంకా తెరపైకి రానప్పటికీ, కోలీవుడ్‌లోకి ఖుషీ కపూర్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆకాష్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో యువ హీరో అధర్వ సరసన ఖుషీ కపూర్ జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జాన్వీ తెలుగు సినిమాని ఎంచుకుంటే మరోవైపు కుషీ తమిళ సినిమాను ఎంచుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments