Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ మూవీ లుక్ వ‌చ్చేస్తోంది..!

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ సినిమా ఇటీవ‌ల లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. భారీ చిత్రాల నిర్మా

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (22:22 IST)
అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ సినిమా ఇటీవ‌ల లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈనెల 29న నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌లే లండన్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న టీమ్ త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. అఖిల్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని  యూత్ కి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ చాలా న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నుకున్నప్ప‌టికీ కుద‌ర‌డం లేదు. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments