అజాత శ్ర‌తువు కృష్ణంరాజు కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప‌రామ‌ర్శ‌

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (09:33 IST)
Rajnath Singh, Shyama Devi, Prabhas
ఇటీవల అనారోగ్య కారణాలతో  మరణించిన కృష్ణంరాజు కుటుంబాన్ని శుక్ర‌వారం రాత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఇదేరోజు భార‌తీయ జ‌న‌తాపార్టీకి సంబంధించిన తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంలో భాగంగా ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చి ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. ఫంక్ష‌న్ హాల్‌లో బిజెపి ఏర్పాటు చేసిన సంప‌తా స‌భ‌కు ఆయ‌న హాజ‌ర‌యి కృష్ణంరాజుతో త‌న‌కు గ‌ల అనుబంధాన్ని నెమ‌రేసుకున్నారు. ఢిల్లీలో ఎప్పుడు క‌లిసినా అన్న‌య్యా! అంటూ ఆప్యాయంగా ప‌లుక‌రించేవారని తెలిపారు. 
 
ఢిల్లీనుంచి రాగానే ముందుగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో పాటు పిల్లలు, సినీ నటుడు ప్రభాస్‌ను  కుటుంబానికి త‌న ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. కృష్ణంరాజు అజాశ‌త్రువు. సర్వశక్తిమంతుడు వారికి ఈ స్మారక నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక అంటూ దేవుడ్ని వేడుకుంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments