Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వ్యక్తితోనే ఆగిపోదు : హీరో ధనుష్ సతీమణి ఐశ్వర్య

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:29 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, తమిళ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పారు. ప్రేమ ఒక వ్యక్తికే పరిమితం కాదని, ఒక వ్యక్తితోనే ఆగిపోదంటూ సెలవిచ్చారు. 
 
తన భర్త ధనుష్‌తో విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులను కలిపేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ప్రధానంగా, పిల్లల భవిష్యత్ కోసం దంపతులిద్దరూ కలిసి ఉండాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉంటూ వేర్వేరు హోటల్స్‌లో ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐశ్వర్య ధనుష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడం. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించినది కాదు. నేను ఎదిగే కొద్దీ నా మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వస్తుంది. ఇపుడు నాకు నా తల్లిదండ్రులు, నా పిల్లలను ప్రేమిస్తున్నారు. ఒక వ్యక్తితో ప్రేమ ఆగిపోదు" అని సెలవిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments