Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి దుర్ఘ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి ఫిక్స్

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:51 IST)
Aishwarya Lakshmi
కథానాయకుడు సాయి దుర్ఘ తేజ్ 'విరూపాక్ష,  'బ్రో' చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, అతను రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. తన 18వ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్ సంచలనాత్మక పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ చైతన్య రెడ్డి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అధిక బడ్జెట్‌తో చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ప్రధాన నటికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది, అందుకే నిర్మాతలు సాయి దుర్ఘ తేజ్ సరసన నటించడానికి ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె పాత్ర వసంత. నేడు ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, ఐశ్వర్య బంజరు భూములలో రిఫ్రెష్ గాలిగా చిత్రీకరించబడింది.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలిం సిటీ లో  వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

Pawan Kalyan: దక్షిణాదిలో పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్న బీజేపీ..?

Sampurnesh Babu: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా వుండండి.. సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి

మూణ్ణాళ్ల ముచ్చటగా ఇన్‌‍స్టాగ్రామ్ ప్రేమపెళ్లి.. వరకట్న వేధింపులతో ఆర్నెల్లకే బలవన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments