వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:09 IST)
vijaydevara kond fans
రెండు తెలుగు రాష్ట్రాలలో వాయుగుండంతో వరదల భీబత్సం తెలిసిందే. ఇందుకు సెలబ్రిటీలో తలో చేయి వేసి బాధితులకు సాయం అందిస్తున్నారు. అగ్ర హీరోలు కోట్లు, లక్షల్లో సాయం చేస్తుండగా, మరికొందరు తమ అభిమానులతో సేవ చేయిస్తున్నారు. ఆ కోవలో విజయ్ దేవరకొండ అభిమానులు సహాయక చర్యలకు సహకరించడానికి రంగంలోకి దిగారు. 
 
విజయవాడలోని అభిమానులు 800 మందికి పైగా బాధితులకు వాటర్ బాటిళ్లు, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. రోడ్లపై మోకాలి లోతు వున్న నీళ్ళలో సైతం వారంతా ఇంటింటికి వెళ్ళి బాధితులకు అందజేశారు. ఈ విషయాన్ని దేవరకొండ తెలియజేస్తూ, ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటానని ఇందుకు నా అభిమానులు చేస్తున్న సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments