Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:09 IST)
vijaydevara kond fans
రెండు తెలుగు రాష్ట్రాలలో వాయుగుండంతో వరదల భీబత్సం తెలిసిందే. ఇందుకు సెలబ్రిటీలో తలో చేయి వేసి బాధితులకు సాయం అందిస్తున్నారు. అగ్ర హీరోలు కోట్లు, లక్షల్లో సాయం చేస్తుండగా, మరికొందరు తమ అభిమానులతో సేవ చేయిస్తున్నారు. ఆ కోవలో విజయ్ దేవరకొండ అభిమానులు సహాయక చర్యలకు సహకరించడానికి రంగంలోకి దిగారు. 
 
విజయవాడలోని అభిమానులు 800 మందికి పైగా బాధితులకు వాటర్ బాటిళ్లు, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. రోడ్లపై మోకాలి లోతు వున్న నీళ్ళలో సైతం వారంతా ఇంటింటికి వెళ్ళి బాధితులకు అందజేశారు. ఈ విషయాన్ని దేవరకొండ తెలియజేస్తూ, ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటానని ఇందుకు నా అభిమానులు చేస్తున్న సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments