Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:09 IST)
vijaydevara kond fans
రెండు తెలుగు రాష్ట్రాలలో వాయుగుండంతో వరదల భీబత్సం తెలిసిందే. ఇందుకు సెలబ్రిటీలో తలో చేయి వేసి బాధితులకు సాయం అందిస్తున్నారు. అగ్ర హీరోలు కోట్లు, లక్షల్లో సాయం చేస్తుండగా, మరికొందరు తమ అభిమానులతో సేవ చేయిస్తున్నారు. ఆ కోవలో విజయ్ దేవరకొండ అభిమానులు సహాయక చర్యలకు సహకరించడానికి రంగంలోకి దిగారు. 
 
విజయవాడలోని అభిమానులు 800 మందికి పైగా బాధితులకు వాటర్ బాటిళ్లు, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. రోడ్లపై మోకాలి లోతు వున్న నీళ్ళలో సైతం వారంతా ఇంటింటికి వెళ్ళి బాధితులకు అందజేశారు. ఈ విషయాన్ని దేవరకొండ తెలియజేస్తూ, ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటానని ఇందుకు నా అభిమానులు చేస్తున్న సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments