అవును.. మేమిద్దరం విడిపోయాం.. ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:32 IST)
నటుడు, నిర్మాత ధనుష్, దర్శకురాలు, రజనీకాంత్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ జంట ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం, 1955 (పరస్పర అంగీకారంతో విడాకులు) సెక్షన్ 13B కింద విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 2022లో, ధనుష్, ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ధనుష్ ఇలా వ్రాశాడు: "పద్దెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు వత్తాసుగా వున్నాం. ప్రస్తుతం మన మార్గాలు వేరు చేసే ప్రదేశంలో నిలబడి ఉన్నాం. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము." అంటూ ప్రకటించారు. 
 
2004లో వివాహం చేసుకున్న ధనుష్- ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు. సినిమాల సంగతికి వస్తే.., ఐశ్వర్య 'లాల్ సలామ్'తో దర్శకురాలిగా తిరిగి వచ్చింది, ఇందులో ఆమె తండ్రి రజనీకాంత్ అతిధి పాత్రలో నటించారు. ధనుష్ తాజా విడుదల 'కెప్టెన్ మిల్లర్', అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్ చిత్రం సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

మొంథా తుఫాను మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా : సీఎం రేవంత్ రెడ్డి

శ్రీవారి మెట్టు నడకదారిలో చిరుతపులి.. భక్తులు కేకలు.. 800వ మెట్టు దగ్గర..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments