Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వెళ్లిపోతున్నా.. మీటూ ఆరోపణలు ఏమౌతాయ్

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:42 IST)
మీటూ ఆరోపణలతో దేశంలో సంచలనం సృష్టించిన తను శ్రీ దత్తా అమెరికా వెళ్లిపోతుందట. తన భవిష్యత్తు అక్కడే వుందని.. నెల రోజులు వుందామనే ముంబైకి వచ్చానని తెలిపింది. కానీ ప్రస్తుతం ఐదు నెలలు దాటేసిందని చెప్పుకొచ్చింది. దీంతో మీటూ ఆరోపణలకు సంబంధించి తను శ్రీ దత్తా ఇచ్చిన ఫిర్యాదులు, కేసులు ఏమౌతాయోనని సినీ పండితులు అడుగుతున్నారు.
 
తొలుత మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లను బయటపెట్టని తను శ్రీ తనను వేధించిన వారి పేర్లను మీడియా ముందు చెప్పేసింది. నటుడు నానా పటేకర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటి సెలబ్రిటీలు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. దీంతో బాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే. 
 
తనుశ్రీని స్పూర్తిగా తీసుకున్న కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను కూడా బయటపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోల మీద ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో భారీ ఎత్తున ఉద్యమించడానికి కారణమైన తనుశ్రీ ఇప్పుడు అన్నీ వదిలేసి తిరిగి అమెరికా వెళ్లిపోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం