Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా 'సమ్మోహన'పరిచిన హీరోయిన్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (09:57 IST)
అదితి రావు హైదరీ. "సమ్మోహనం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అదితి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "అంత‌రిక్షం" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అలాగే, ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్న ప్రొడక్షన్ నంబరు 26లో కూడా అదితి రావు హైదరీ ఎంపికైంది. 
 
ఇదిలావుంటే... టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో అదితి మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మ‌డికి ద‌క్క‌గా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ క‌ల‌ర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది. 
 
స‌మంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం ద‌క్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం ద‌క్కింది. ఐదు ర‌ష్మిక‌, ఎనిమిదో స్థానంలో కైరా అద్వానీ, తొమ్మిది ర‌కుల్‌, ప‌దో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments