Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి "ఆదిపురుష్" టిక్కెట్ల పంపిణీ

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (08:32 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం. 
 
అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో 'ఆదిపురుష్' ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్రం బృదం నిర్ణయం తీసుకుంది.
 
తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా కూడా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. తమ సొంత డబ్బుతో ఈ టిక్కెట్లను కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments