Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 3న వస్తోన్న మేజర్.. ఎఫ్-3 కోసం వాయిదా

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (14:18 IST)
హీరో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న తాజా సినిమా మేజర్. ఈ సినిమాను మే 27న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
మే 27న తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున ప్రేక్ష‌కుల‌ ముందుకు ఈ సినిమా వస్తుందని నిర్మాతలు అన్నారు. అయితే అదే తేదీన వెంకటేశ్‌, వరుణ్ తేజ్ ఎఫ్ 3 మూవీ సైతం విడుదల అవుతోంది. దాంతో మేజర్‌ను ఇప్పుడు ఓ వారం పోస్ట్ పోన్ చేసి జూన్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
 
జూన్ 3న కూడా మేజర్‌కు దేశ వ్యాప్తంగా గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే జూన్ 3న అజయ్ దేవ్ గన్ మైదాన్ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments