Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి ఆ అలవాటు లేదు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుంది. 

ఇందులోభాగంగా, చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, "తొలి నుంచి కూడా నేను నా కథను గురించి ముందుగానే ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడుతాను. చరణ్ కూడా అంతే. ప్రతిదానికీ లెక్కలు వేసుకోడు. డిజైన్ చేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలుసు. అలా నమ్మి చేస్తాం. అందుకే వచ్చే ఔట్‌పుట్ కూడా అలాగే ఉంటుంద. అందువల్లే మా ఇద్దరికీ సెట్ అయింది. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. 

కథ బాగుంటే సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత తదుపరి టార్గెట్‌గా ఇతర భాషల్లోని విడుదల గురించి ఆలోచన చేస్తాం" అని కొరటాల శివె తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments