Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి ఆ అలవాటు లేదు : దర్శకుడు కొరటాల శివ

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:45 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తుంది. 

ఇందులోభాగంగా, చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, "తొలి నుంచి కూడా నేను నా కథను గురించి ముందుగానే ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడుతాను. చరణ్ కూడా అంతే. ప్రతిదానికీ లెక్కలు వేసుకోడు. డిజైన్ చేసుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆయనకు తెలుసు. అలా నమ్మి చేస్తాం. అందుకే వచ్చే ఔట్‌పుట్ కూడా అలాగే ఉంటుంద. అందువల్లే మా ఇద్దరికీ సెట్ అయింది. ఆచార్య విషయంలోనూ అదే జరిగింది. 

కథ బాగుంటే సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తర్వాత తదుపరి టార్గెట్‌గా ఇతర భాషల్లోని విడుదల గురించి ఆలోచన చేస్తాం" అని కొరటాల శివె తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments