Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసిన అడివిశేష్‌

Webdunia
బుధవారం, 5 మే 2021 (19:39 IST)
Adavi sesh
ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోతే సామాజిక స్పుహ వున్న‌వారు ఏదో ఒక మంచి చేస్తూనే వుంటారు. అలాంటిదే హీరో అడ‌విశేష్ చేసిన ప‌ని..హైదరాబాద్‌లోని కోఠీ ప్రభుత్వ హాస్పిటల్‌లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స పొందుతుండ‌గా అక్కడ  పేషంట్స్‌తో పాటు సిబ్బందికి తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే 865 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు అడివిశేష్‌. 
 
అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు త‌న సొంత ఖ‌ర్చుతో కోఠీ ప్రభుత్వ హాస్ప‌ట‌ల్‌లో వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ గంట‌కు వెయ్యిలీట‌ర్ల నీటిని హాస్పిటల్ అవసరాల కోసం అందిస్తుంది. 
 
సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఒక స‌మ‌స్య‌కు తాత్కాలిక ప‌రిష్కారాన్ని చూప‌డం మనం చూస్తుంటాం కానీ..అడివిశేష్ ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం గొప్ప విష‌యం. సమయానికి కరోనా బాధితులను ఆదు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments