Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా: శ్వేతాబసు ప్రసాద్

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:36 IST)
'కొత్త బంగారు లోకం' చిత్రంతో పాపులరైన శ్వేతాబసు ప్రసాద్ తన ఏడాది వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తన ఇన్ స్టాగ్రాం ద్వారా తెలియజేసింది. 2018 డిసెంబర్‌ 13న శ్వేతా బసు తన స్నేహితుడు రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహ దర్శకుడుగా పనిచేస్తున్న సమయంలో అతడి ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లాడటం జరిగింది. ఐతే అతడితో తన జర్నీ సాధ్యం కానందున విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది.
 
రోహిత్‌‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొన్ని నెలలుగా బాగానే వున్నా ఆ తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చాయనీ, అందువల్ల ఇక తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే తను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను రోహిత్ తనకు ఇచ్చారనీ, ఇందుకుగాను ఆయనకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments