నా వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా: శ్వేతాబసు ప్రసాద్

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:36 IST)
'కొత్త బంగారు లోకం' చిత్రంతో పాపులరైన శ్వేతాబసు ప్రసాద్ తన ఏడాది వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తన ఇన్ స్టాగ్రాం ద్వారా తెలియజేసింది. 2018 డిసెంబర్‌ 13న శ్వేతా బసు తన స్నేహితుడు రోహిత్‌ను పెళ్లాడింది. ఇతడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహ దర్శకుడుగా పనిచేస్తున్న సమయంలో అతడి ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లాడటం జరిగింది. ఐతే అతడితో తన జర్నీ సాధ్యం కానందున విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపింది.
 
రోహిత్‌‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. పెళ్లయిన తర్వాత కొన్ని నెలలుగా బాగానే వున్నా ఆ తర్వాత తమ మధ్య విభేదాలు వచ్చాయనీ, అందువల్ల ఇక తమ వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అలాగే తను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలను రోహిత్ తనకు ఇచ్చారనీ, ఇందుకుగాను ఆయనకు థ్యాంక్యూ అని పోస్ట్ చేసింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments