Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాంతం పెంచేసిన కన్నడ భామ

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:01 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ క్షణాన టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో గానీ.. వరుస హిట్లతో తారాపథంలోకి దూసుకెళుతోంది. ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రమూ సూపర్ హిట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడి భలే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన రష్మిక... తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసింది. 
 
గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రష్మిక... ఈ చిత్రం కోసం ఆమె 60 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత మరో కన్నడ చిత్రానికి రూ.64 లక్షలు తీసుకుంది. ఇపుడు మహేష్ బాబు సరసన సరిలేకు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె తన పారితోషికాన్ని ఏకంగా రూ.కోటికి పెంచేశారు.
 
కాగా, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన విడుదలకానుంది. ఇవికాకుండా, ఓ తమిళ చిత్రంతో పాటు.. కన్నడ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments