Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాంతం పెంచేసిన కన్నడ భామ

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:01 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ క్షణాన టాలీవుడ్‌లో అడుగుపెట్టిందో గానీ.. వరుస హిట్లతో తారాపథంలోకి దూసుకెళుతోంది. ఈ అమ్మడు నటించిన ప్రతి చిత్రమూ సూపర్ హిట్ అవుతోంది. దీంతో ఈ అమ్మడి భలే డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన రష్మిక... తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేసింది. 
 
గీత గోవిందం చిత్రం సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన రష్మిక... ఈ చిత్రం కోసం ఆమె 60 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత మరో కన్నడ చిత్రానికి రూ.64 లక్షలు తీసుకుంది. ఇపుడు మహేష్ బాబు సరసన సరిలేకు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఆమె తన పారితోషికాన్ని ఏకంగా రూ.కోటికి పెంచేశారు.
 
కాగా, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన విడుదలకానుంది. ఇవికాకుండా, ఓ తమిళ చిత్రంతో పాటు.. కన్నడ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments