Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన సినీ రంభ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:47 IST)
ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన సినీ హీరోయిన్ రంభ ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఆమె అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన రంభ, తన భర్త, పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
వివాహం చేసుకుని కెనడాలో స్థిరపడిపోయిన రంభ చాలా రోజుల తర్వాత ఇటీవల భారత్‌కు వచ్చారు. గత వారం రోజులుగా చెన్నైలో ఉన్న ఆమె ఇటీవల తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర సినీ నటి మీనాను కలిసి ఓదార్చారు. 
 
మంగళవారం ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తన అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన ఆమె తన పిల్లలు, భర్తతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానంతరం మీడియా కంటపడ్డారు. 
 
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, దర్శనం చాలా బాగా జరిగింది. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం ఇంతకుమించి ఏం మాట్లాడలేనని, చూడండి నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారని వినయంగా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments