Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన సినీ రంభ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:47 IST)
ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన సినీ హీరోయిన్ రంభ ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఆమె అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన రంభ, తన భర్త, పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
వివాహం చేసుకుని కెనడాలో స్థిరపడిపోయిన రంభ చాలా రోజుల తర్వాత ఇటీవల భారత్‌కు వచ్చారు. గత వారం రోజులుగా చెన్నైలో ఉన్న ఆమె ఇటీవల తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర సినీ నటి మీనాను కలిసి ఓదార్చారు. 
 
మంగళవారం ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తన అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన ఆమె తన పిల్లలు, భర్తతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానంతరం మీడియా కంటపడ్డారు. 
 
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, దర్శనం చాలా బాగా జరిగింది. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం ఇంతకుమించి ఏం మాట్లాడలేనని, చూడండి నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారని వినయంగా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments