Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపైన కళ్యాణిని నలిపేశారు.. ఎవరు.. ఎందుకు.?(Video)

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (21:29 IST)
తిరుమలలో విఐపిలు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. విఐపిలు ఫ్రీగా దొరికేది ఇదే ప్రాంతంలోనే కాబట్టి భక్తులు వారితో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ దర్శనా సమయంలో ముగ్గురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో ఇద్దరు కమెడియన్లు కాగా, మరొకరు హీరోయిన్.
 
కోట శ్రీనివాసులతో పాటు వెన్నెల కిషోర్, హీరోయిన్ కళ్యాణిలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు అభిమానులు. ముఖ్యంగా నటి కళ్యాణితో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. 
 
20 మందికి పైగా అభిమానులు కళ్యాణి చుట్టూ గుమిగూడి సెల్ఫి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే మొదట్లో సెల్ఫీలు సహకరించిన కళ్యాణి ఆ తరువాత అభిమానులు తన మీదకు వస్తూ ఇబ్బంది పెట్టడంతో జరుగు జరుగు అంటూ దూరంగా వెళ్ళిపోయారు. అభిమానుల అతి అభిమానం కారణంగా ఆమె కాస్త ఇబ్బందిపడ్డారు. వీడియో చూడండి 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments